పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం:- టీడిపి ఇంఛార్జ్ వర్మ
పిఠాపురం శాసనసభ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండగా, అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇంఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ మేరకు వర్మను చంద్రబాబు నేడు ఉండవల్లి పిలిపించారు.తాజా పరిస్థితులను వివరించి…
మల్లు భట్టివిక్రమార్కను కాంగ్రెస్ అవమానించింది:- ప్రధాని మోది
ఇటీవల యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్రమోది విమర్శలు గుప్పించారు.ఈ మేరకు నాగర్కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల కోసం తాము కోటి బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. కోటిన్నర మందికి…
వైసిపి అభ్యర్థుల జాబితా విడుదల
రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.తాడేపల్లి నుండి ఇడుపులపాయకు చేరుకున్న సిఎం జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు.ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను వెల్లడించారు.ఈ మేరకు 175…
కవితకు 7 రోజుల రిమాండ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.కాగా బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు.కాగా…
ఆంధ్రప్రదేశ్ లో 13న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది.మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప…
పిఠాపురం నుండి పోటీలో చేయనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని,…
టిడిపి రెండో జాబితా విడుదల
తాజాగా 34 మంది పేర్లతో తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది.ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల…
పౌరసత్వ సవరణ చట్టంకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయం
పౌరసత్వ సవరణ చట్టంకు సంబంధించి మోడీ సర్కారు కీలక నిర్ణయం 2024 లోక్ సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పిన సిటిజన్ షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్ కు…
బీజేపీ తొలి జాబితా :-వారణాసి నుండి పోటీ చేయనున్న ప్రధాని…తెలంగాణ నుండి 9 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి
దేశ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్లో కొద్ది సేపటి క్రితం వెల్లడించారు.ఈ మేరకు ఆయన మీడియా తో మాట్లాడుతూ…195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును మీడియాకు విడుదల చేశారు.కాగా వారణాసి నుండి…
ఏపీ గవర్నర్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ
తెలుగుదేశం పార్టీ నాయకులు,వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్…