Category: వార్తలు

పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం:- టీడిపి ఇంఛార్జ్ వర్మ

పిఠాపురం శాసనసభ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండగా, అదే టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇంఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ మేరకు వర్మను చంద్రబాబు నేడు ఉండవల్లి పిలిపించారు.తాజా పరిస్థితులను వివరించి…

ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై వచ్చిన వదంతులు ఖండించిన అధికారులు

విశాఖపట్టణం సముద్ర తీరంలోని ఆర్కే బీచ్‌లో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిన్న తెగిపోయి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.కాగా రూ. 1.60 కోట్లతో నిర్మించిన ఈ తేలియాడే వంతెన కథ ఒక్క రోజులోనే ముగిసిపోవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.అయితే ఈ బ్రిడ్జి కొట్టుకుపోయిన…

జనసేన నాయకుల తీరుపై స్పందించిన హైపర్ ఆది

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడం ఫై జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు.ఈ మేరకు ఆ పార్టీ నేత, ప్రముఖ నటుడు హైపర్ ఆది స్పందించాడు.కాగా…

24,61,676 దొంగ ఓట్లు గుర్తించామని ఎంపి రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ…!

ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఒకే ఇంటి నెంబరుపై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ…వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది జూన్ లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని విమర్శించారు.ఈ…

వచ్చే ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ పై పోటీ చేస్తా హాస్య నటుడు శివాజీ

హాస్య నటుడు శివాజీ సొంటినేని వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పల్నాడు జిల్లా నుండి తెలుగదేశం పార్టీ టికెట్ మీద బరిలోకి దిగనునట్టు పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ … తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఏ…

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు: తాజాగా 2వేలకు పైగా కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది నెలలుగా అదుపు లో ఉన్న కొత్త కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1,42,497 మందికి వైరస్…

ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా..!

ఏప్రిల్ 23 నుండి 29 వరకు జరగాల్సిన ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది.జూన్ మొదటి వారానికి ఈ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 3 నుండి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఏప్రిల్ 24…

చంద్రబాబు ను కలిసిన పంచుమర్తి అనురాధ…!

ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలుగు దేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ తన కుటుంబ సభ్యులతో ఆపార్టీ అధినేత చంద్రబాబుని కలిశారు.టీడీపీ అధినేత ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు…

గుత్తి -పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైను ను డబుల్‌ లైన్‌

ఏపీ లోని గుత్తి -పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే లైను ను డబుల్‌ లైన్‌ గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.కాగా 29.2 కిలోమీటర్ల మేర సాగే ఈ విభాగం యొక్క డబ్లింగ్‌ పనులు చేపట్టేందుకు రూ. 351.8…

మెట్రో సేవలు పొడిగింపు…!

కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు.కాగా జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు.మొదటి స్టేషన్‭లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో…

Translate »