శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంపుదల…!
తిరుమల తిరుపతి దేవస్థానం కొలువై ఉన్న శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంపుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సర్వదర్శనం…
తిరుమల తిరుపతి దేవస్థానం కొలువై ఉన్న శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంపుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సర్వదర్శనం…
ఆంధ్రప్రదేశ్ లాసెట్ – 2020 పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి.ఈ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ విడుదల చేశారు.కాగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శిస్తున్నారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన…
మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. .విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు.…