రేణిగుంట విమానాశ్రయంలో భైఠాయించిన చంద్రబాబు..!
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేలపై బైఠాయించి నిరసన తెలుపారు.కాగా చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఈ ఉద్రిక్తత…
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేలపై బైఠాయించి నిరసన తెలుపారు.కాగా చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఈ ఉద్రిక్తత…
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు… అలాంటి గ్రామాలలో పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.గ్రామాలు యాచించే స్థాయి నుంచి…
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది.కాగా మొత్తం 219 మందితో ఉన్న ఈ కమిటీలో 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మందికి ప్రధాన…
ఏపీ సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.ఈ మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాక్లో జరుగుతున్న సమావేశానికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని…
పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు స్పందించారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ ….పోలవరం బకాయిలను బేషరతుగా…
తెలంగాణ కాంగ్రెస్ నేత,ప్రముఖ నటి విజయశాంతి బీజేపీలో చేరనుందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి…
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, వీధుల్లో వస్తువులు, సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ఈ నెల 6వ తేదీన ‘జగనన్న…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అద్ధ్యక్షుడు సోమువీర్రాజు అధికార పార్టీ వైసీపీ మరియు టీడీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా రాజధాని వివాదంపై ఆయన మాట్లాడుతూ…అమరావతి విషయంలో టీడీపీ,…
మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి అంశంపై స్పందించారు.విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని…
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ బీమా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.అయితే ఈ పథకం ద్వారా బియ్యం…