Author: TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక నిపుణుడు డాక్టర్‌ సీఆర్‌ రావు కన్నుమూత

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక నిపుణుడు డాక్టర్‌ సీఆర్‌ రావు(కల్యంపూడి రాధాకృష్ణారావు) నేడు అమెరికాలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్‌, ఎస్‌ఎస్‌ భట్నాగర్‌ పురస్కారాలు అందుకున్నారు. 1920 సెప్టెంబరు…

అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త రికార్డు

అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్‌ సురక్షితంగా అడుగుపెట్టింది. నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై దిగి కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి…

దేశంలో రైల్వే నెట్వర్క్ ను మరింత విస్తరిస్తాం :- కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

వీటి కింద ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను…

మరో 50 రోజుల్లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ …!

ప్రపంచంలో ప్రతి క్రికెటరూ అందుకోవాలనుకునే ట్రోఫీ…ప్రతి క్రికెట్‌ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ వన్డే వరల్డ్ కప్.నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఈసారి భారత్‌ వేదికగా జరగనుంది.సరిగ్గా ఇంకో 50 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.అయితే ఈ…

డిజిటల్‌ ఇండియా పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర మంత్రివర్గం డిజిటల్‌ ఇండియా పథకానికి నేడు ఆమోదం తెలిపింది.రూ.14,903 కోట్లు ఇందుకోసం కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద 5.25లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు :-…

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

అమృత్ భారత్ పధకం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఇది భారతదేశంలో రైలు మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పులకు దారితీయనుంది. ఏపీలో 18 రైల్వే స్టేషన్ లలో 453. 5…

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న భారత ఆర్చర్ ఆదితి స్వామి

బెర్లిన్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అదితి స్వామి టైటిల్‌ను గెలుచుకుని భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ గెలుచుకొన్న మొట్టమొదటి భారతీయురాలిగా అదితి స్వామి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

హిందువులందరి చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది.అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.2024 జనవరి మూడో వారంలో మందిర ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈవేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానించారు .…

నేటి ట్రేడింగ్ లో నష్టాలతో తగ్గిన సూచీల జోరు

నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 542 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 144 పాయింట్ల మేర నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సహా కీలక…

ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన బండి సంజయ్

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ఈరోజు ఢిల్లీలో కుటుంబ స‌మేతంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు.ఈ మేరకు త‌న భార్య‌, కొడుకుల‌ను ప్రధాని…

Translate »