ఈరోజు బిహార్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.కాగా బీహార్ అసెంబ్లీ మొత్తం 243 సీట్లకు గానూ రెండో దశలో 94 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అలానే ఈరోజు దేశవ్యాప్తంగా 54 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.అయితే మధ్యప్రదేశ్(28), గుజరాత్(8), ఉత్తరప్రదేశ్(7), ఛత్తీస్ ఘడ్(1), జార్ఖండ్(2), ఒరిస్సా(2),నాగాలాండ్(2),కర్ణాటక(2) ,తెలంగాణ(1), హర్యానా(1) లోనూ ఉపఎన్నికలు జరిగాయి.
बिहार विधानसभा चुनाव, 2020 के दौरान पटना में बूथ संख्या-326 पर मतदान किया। pic.twitter.com/Mce5uv9u7g
— Nitish Kumar (@NitishKumar) November 3, 2020